పరిమళభరితమై, మనోల్లాసమును కలిగించు ఉద్యానవనములుగల శీర్కాళియందు
నాల్గువేద నిష్ణాతుడైన తిరుఙ్నానసంబంధర్, మధురమైన తమిళబాషలో విశిష్టత్వముగల తిల్లైనగరమందు
ఆ చిదంబరనాథునిపై పురాతనమైన రాగములను చేర్చి, కూర్చి, ఆతని దివ్యకీర్తిని కొనియాడె, ఇప్పది పాసురలమందు
ఆనందకరమైనవిగ భావించి పాడు సజ్జనులు చేరెదరు మరణానంతరము దేవతలుండు స్వర్గలోకమందు.
[అనువాదము: సశికళ దివాకర్, 2013]