బాల చంద్రుని శిరసున దాల్చిన వాడునూ, చిదంబరంలో నటనమాడే వాడునూ, అయిన నటరాజ భగవానుని మనసులో నిలుపుకొని ప్రస్తుతిస్తున్నటు వంటి నాయన్మారుల దివ్య చరిత్రను వర్ణించే ఈ పెరియపురాణంలోని శబ్దాల పుష్ప మకరందాన్ని అస్వాదించే వారితోను, ఋషి పుంగవులతోను, ేనవక బృందాలతోను నిండిన ఈ మహాసభ భూమండలంలో విజయాన్ని పొందుగాక!