పలు రొగాలతొ, లెక ఇతర కారణాల వల్ల మరణించు వారి భస్మాని వంటిపై దరించి, తెల్లని కపాలం చెతపట్టి స్మసానం లొ సంచరించ గలవారైన వారి పాదలను మ్రొక్కగ మా పాపలను నాశనం చెయగల సమర్దులైనవారు,
వృషభం నందు స్వారి చెయువారు,
వారి యొక్క తలను తెల్లని కపాలంతొ అన్ని వైపుల అలంకరించగ,
నా దెముడు వంట్టివారు,
శరిరంలొ ఉన్న ఎముకులు అధిక బాద కలిగించగ, మిమ్మల్నె నమ్ముకొని మీ భానిసగా వుండ నిర్ణంచుకొగా, దయాద్రులె నా ఈ యొక్క బాధను నయం చెయ్యండి,
ప్రప్రధమంగా నెను మీ సెవకుడిని..
అనువాదము: ఆచార్య సత్యవాణి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, 2015